కనుల నీరు తుడుచు వారు ఎవరు లెరని చితి ఒడి చెరకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి
నూరెళ్ళు నుండుగా జీవించమన్నది
ఈ పాటకు శ్రీ సిరివెన్నెలగారికి రాష్ట్ర నంది బహుమతి లబించింది. సినిమా అంత విజయవంతం కాకపొవదం వల్ల ఈ పాట గురించి జనావళికి పెద్దగ తెలియకుండా పొయింది. ఈ పాట పాడినది శ్రీ ఎసుదస్ గారు మరియు సంగితం అందించింది శ్రీ ఇళయరాజా గారు.
No comments:
Post a Comment